Published On: Thu, Mar 7th, 2013

శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం ఓకే

Share This
Tags

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం గురువారం అనుమతి నిచ్చింది. ఐపీసీ, పీసీ యాక్ట్‌ల కింద ఆమెను ప్రాసిక్యూషన్ చేయవచ్చని కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. ఓఎంసీ గనుల కేసులో శ్రీలక్ష్మి ఆరో నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.

About the Author